Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 09, 2026 04:50 PM

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య
July 09, 2026 02:53 PM 186 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో భార్యాభర్తలైన కోట సత్యనారాయణ, కనక లక్ష్మీ లు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు... గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోటా సత్యనారాయణ (62) , భార్య కనకలక్ష్మి(58) మధ్యన తరచూ గొడవలు సాగుతుండేవి. కొన్ని రోజుల క్రితం కనక లక్ష్మి కొడుకు వద్దనే ఉంటుంది. ఈ మధ్యనే గొట్టిపర్తికి రాగా , వీరి మధ్య మళ్లీ గొడవలు సాగాయి. దీనితో బుధవారం రాత్రి భార్య కనకలక్ష్మిని, భర్త తలపై దాడి చేయగా, రక్తస్రావం జరిగి మృతి చెందింది. దీనితో భయానికి లోనైనా సత్యనారాయణ తాడుతో ఉరిపోసుకొని, మృతి చెందాడు. దీనితో గొట్టిపర్తి లో ఒకే కుటుంబంలో భార్యాభర్తలు మృతి చెందడం, విషాదఛాయలు అలుముకున్నాయి. జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.




మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News