Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:16 AM

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య
09-07-2026 1,105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో భార్యాభర్తలైన కోట సత్యనారాయణ, కనక లక్ష్మీ లు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు... గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోటా సత్యనారాయణ (62) , భార్య కనకలక్ష్మి(58) మధ్యన తరచూ గొడవలు సాగుతుండేవి. కొన్ని రోజుల క్రితం కనక లక్ష్మి కొడుకు వద్దనే ఉంటుంది. ఈ మధ్యనే గొట్టిపర్తికి రాగా , వీరి మధ్య మళ్లీ గొడవలు సాగాయి. దీనితో బుధవారం రాత్రి భార్య కనకలక్ష్మిని, భర్త తలపై దాడి చేయగా, రక్తస్రావం జరిగి మృతి చెందింది. దీనితో భయానికి లోనైనా సత్యనారాయణ తాడుతో ఉరిపోసుకొని, మృతి చెందాడు. దీనితో గొట్టిపర్తి లో ఒకే కుటుంబంలో భార్యాభర్తలు మృతి చెందడం, విషాదఛాయలు అలుముకున్నాయి. జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.




Sthanikam

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో భార్యాభర్తలైన కోట సత్యనారాయణ, కనక లక్ష్మీ లు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు... గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోటా సత్యనారాయణ (62) , భార్య కనకలక్ష్మి(58) మధ్యన తరచూ గొడవలు సాగుతుండేవి. కొన్ని రోజుల క్రితం కనక లక్ష్మి కొడుకు వద్దనే ఉంటుంది. ఈ మధ్యనే గొట్టిపర్తికి రాగా , వీరి మధ్య మళ్లీ గొడవలు సాగాయి. దీనితో బుధవారం రాత్రి భార్య కనకలక్ష్మిని, భర్త తలపై దాడి చేయగా, రక్తస్రావం జరిగి మృతి చెందింది. దీనితో భయానికి లోనైనా సత్యనారాయణ తాడుతో ఉరిపోసుకొని, మృతి చెందాడు. దీనితో గొట్టిపర్తి లో ఒకే కుటుంబంలో భార్యాభర్తలు మృతి చెందడం, విషాదఛాయలు అలుముకున్నాయి. జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.




మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News