Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం

శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం

శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం
08-07-2026 272 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హుండీ పగులగొట్టి నగదు అపహరణ.. భక్తుల్లో ఆందోళన


చిట్యాల, జూలై 8: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహస్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించినట్లు గుర్తించారు.

బుధవారం ఉదయం ఆలయానికి వచ్చి హుండీ ధ్వంసమైన విషయాన్ని గమనించి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయంలో చోరీ జరగడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. ఆలయాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Sthanikam

శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం

Article Image

హుండీ పగులగొట్టి నగదు అపహరణ.. భక్తుల్లో ఆందోళన


చిట్యాల, జూలై 8: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహస్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించినట్లు గుర్తించారు.

బుధవారం ఉదయం ఆలయానికి వచ్చి హుండీ ధ్వంసమైన విషయాన్ని గమనించి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయంలో చోరీ జరగడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. ఆలయాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News