Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు సన్నాహాలు

ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు సన్నాహాలు

ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు సన్నాహాలు
08-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


19న గుర్రంపొడ్‌లో నిర్వహణ.. కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు.


నల్లగొండ, జూలై 8: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా 11వ మహాసభలను ఈ నెల 19న గుర్రంపొడ్‌లో విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ, కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతీకరించి, కనీస వేతనాల చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు సన్నాహాలు

Article Image


19న గుర్రంపొడ్‌లో నిర్వహణ.. కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు.


నల్లగొండ, జూలై 8: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా 11వ మహాసభలను ఈ నెల 19న గుర్రంపొడ్‌లో విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ, కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతీకరించి, కనీస వేతనాల చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News