Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 09, 2026 08:35 PM

హరిత హారతి.. నారాయణ స్కూల్‌లో వనమహోత్సవం!

హరిత హారతి.. నారాయణ స్కూల్‌లో వనమహోత్సవం!

హరిత హారతి.. నారాయణ స్కూల్‌లో వనమహోత్సవం!
July 09, 2026 07:11 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మనం వృక్షాలను కాపాడితే.. అవి మనల్ని కాపాడుతాయి: ప్రిన్సిపాల్ నవనీత

ఘనంగా మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యత అని చౌటుప్పల్ నారాయణ హైస్కూల్ ప్రిన్సిపాల్ నవనీత అన్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ​ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. "వృక్షో రక్షితి రక్షితః" అనే ఆర్యోక్తిని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలన్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుందని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని వృక్షంగా మారేలా సంరక్షించాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, వైస్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News