Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:23 AM

హరిత హారతి.. నారాయణ స్కూల్‌లో వనమహోత్సవం!

హరిత హారతి.. నారాయణ స్కూల్‌లో వనమహోత్సవం!

హరిత హారతి.. నారాయణ స్కూల్‌లో వనమహోత్సవం!
09-07-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మనం వృక్షాలను కాపాడితే.. అవి మనల్ని కాపాడుతాయి: ప్రిన్సిపాల్ నవనీత

ఘనంగా మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యత అని చౌటుప్పల్ నారాయణ హైస్కూల్ ప్రిన్సిపాల్ నవనీత అన్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ​ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. "వృక్షో రక్షితి రక్షితః" అనే ఆర్యోక్తిని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలన్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుందని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని వృక్షంగా మారేలా సంరక్షించాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, వైస్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

హరిత హారతి.. నారాయణ స్కూల్‌లో వనమహోత్సవం!

Article Image

మనం వృక్షాలను కాపాడితే.. అవి మనల్ని కాపాడుతాయి: ప్రిన్సిపాల్ నవనీత

ఘనంగా మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యత అని చౌటుప్పల్ నారాయణ హైస్కూల్ ప్రిన్సిపాల్ నవనీత అన్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ​ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. "వృక్షో రక్షితి రక్షితః" అనే ఆర్యోక్తిని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలన్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుందని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని వృక్షంగా మారేలా సంరక్షించాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, వైస్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News