Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మెండే నరసింహకు చిరుమర్తి నివాళి నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 08, 2026 07:41 PM

నూతన ఎస్ ఐ సతీష్ గౌహతికి ప్రజాప్రతినిధుల మర్యాదపూర్వక సన్మానం

నూతన ఎస్ ఐ సతీష్ గౌహతికి ప్రజాప్రతినిధుల మర్యాదపూర్వక సన్మానం

నూతన ఎస్ ఐ సతీష్ గౌహతికి ప్రజాప్రతినిధుల మర్యాదపూర్వక సన్మానం
July 08, 2026 05:36 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ సతీష్ గౌహతిని దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ, జిల్లా నాయకులు గుండాల సతీష్, మండల నాయకులు గ్యార కిష్టయ్య శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మండలంలోని శాంతిభద్రతలు, ప్రజా సమస్యలు, పోలీసు–ప్రజల సమన్వయంపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తామని ఎస్ ఐ సతీష్ గౌహతి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, ముఖ్యంగా యువత పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News