PRINT TIME: July 08, 2026 07:41 PM
నూతన ఎస్ ఐ సతీష్ గౌహతికి ప్రజాప్రతినిధుల మర్యాదపూర్వక సన్మానం
నూతన ఎస్ ఐ సతీష్ గౌహతికి ప్రజాప్రతినిధుల మర్యాదపూర్వక సన్మానం
July 08, 2026 05:36 PM
58 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట పోలీస్ స్టేషన్కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ సతీష్ గౌహతిని దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ, జిల్లా నాయకులు గుండాల సతీష్, మండల నాయకులు గ్యార కిష్టయ్య శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మండలంలోని శాంతిభద్రతలు, ప్రజా సమస్యలు, పోలీసు–ప్రజల సమన్వయంపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్కు ప్రాధాన్యం ఇస్తామని ఎస్ ఐ సతీష్ గౌహతి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, ముఖ్యంగా యువత పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి