Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మెండే నరసింహకు చిరుమర్తి నివాళి నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 08, 2026 07:39 PM

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!
July 08, 2026 05:37 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కోయలగూడెం బ్రిడ్జి వద్ద బుధవారం పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువులను (32 ఆవులు, 5 ఎద్దులు) స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ డీసీఎం వాహనంలో తరలిస్తుండగా పెట్రో మొబైల్ సిబ్బంది సందీప్, శ్రీహరి పట్టుకున్నారు. ​ఖమ్మం పనితాపురం సంతలో కొని, షాద్‌నగర్ సర్దార్ నగర్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ ఎస్కే అలీపాషా (సికింద్రాబాద్) తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News