PRINT TIME: July 08, 2026 07:39 PM
చౌటుప్పల్లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!
చౌటుప్పల్లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!
July 08, 2026 05:37 PM
26 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
కోయలగూడెం బ్రిడ్జి వద్ద బుధవారం పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువులను (32 ఆవులు, 5 ఎద్దులు) స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ డీసీఎం వాహనంలో తరలిస్తుండగా పెట్రో మొబైల్ సిబ్బంది సందీప్, శ్రీహరి పట్టుకున్నారు. ఖమ్మం పనితాపురం సంతలో కొని, షాద్నగర్ సర్దార్ నగర్కు తరలిస్తున్నట్లు డ్రైవర్ ఎస్కే అలీపాషా (సికింద్రాబాద్) తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి