Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:29 AM

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!
08-07-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కోయలగూడెం బ్రిడ్జి వద్ద బుధవారం పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువులను (32 ఆవులు, 5 ఎద్దులు) స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ డీసీఎం వాహనంలో తరలిస్తుండగా పెట్రో మొబైల్ సిబ్బంది సందీప్, శ్రీహరి పట్టుకున్నారు. ​ఖమ్మం పనితాపురం సంతలో కొని, షాద్‌నగర్ సర్దార్ నగర్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ ఎస్కే అలీపాషా (సికింద్రాబాద్) తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!

Article Image

కోయలగూడెం బ్రిడ్జి వద్ద బుధవారం పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువులను (32 ఆవులు, 5 ఎద్దులు) స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ డీసీఎం వాహనంలో తరలిస్తుండగా పెట్రో మొబైల్ సిబ్బంది సందీప్, శ్రీహరి పట్టుకున్నారు. ​ఖమ్మం పనితాపురం సంతలో కొని, షాద్‌నగర్ సర్దార్ నగర్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ ఎస్కే అలీపాషా (సికింద్రాబాద్) తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News