Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:06 AM

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !
February 19, 2026 12:42 AM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెరుగుతున్న షుగర్, రక్తహీనత సమస్యలకు పరిష్కారంగా సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు సరి కొత్త 'డిజైనర్ రైస్'ను రూపొందించారు. ఇందులో సాధారణ బియ్యం కంటే మూడు రెట్లు అధికంగా 22% ప్రొటీన్ ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) తక్కువగా(54) ఉండటం వల్ల తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగవు. ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నాయి. ఈ బియ్యం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News