Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 02:55 PM

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !
February 19, 2026 12:42 AM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెరుగుతున్న షుగర్, రక్తహీనత సమస్యలకు పరిష్కారంగా సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు సరి కొత్త 'డిజైనర్ రైస్'ను రూపొందించారు. ఇందులో సాధారణ బియ్యం కంటే మూడు రెట్లు అధికంగా 22% ప్రొటీన్ ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) తక్కువగా(54) ఉండటం వల్ల తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగవు. ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నాయి. ఈ బియ్యం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News