Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:13 AM

చింతలపూడి నగరవనం అద్భుతంగా ఉండాలి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

చింతలపూడి నగరవనం అద్భుతంగా ఉండాలి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

చింతలపూడి నగరవనం అద్భుతంగా ఉండాలి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్
14-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి లో నూతనంగా నిర్మించనున్న నగరవనంలో వినోద భరితంగా, అమేజింగ్ గా ఉండే విధంగా రూపొందించాలని శాసనసభ్యులు

సొంగా రోషన్ కుమార్ ముఖ్యమంత్రి సలహాదారు, మాజీ చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ కే. మల్లికార్జున రావు ను కోరారు. సచివాలయంలో మల్లికార్జున్ రావు ని కలిసి పార్కులో ఏర్పాటు చేయవలసిన విభాగాలు ఇతర సౌకర్యాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. చింతలపూడిలోని నగరవనం మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా అన్ని వర్గాల వారికి వినోదం అందించే విధంగా సందర్శకుల అభిరుచికి అనుగుణంగా కొత్త హంగులతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రూపొందించాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచనకు మల్లికార్జున్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ ఆ విధమైన ఆలోచన విధానం అభినందనీయమని మల్లికార్జున్ పేర్కొన్నారు. అందుకు సహకరించిన జిల్లా ఫారెస్ట్ అధికారిణి సందీప్ రెడ్డి కి మల్లికార్జున్ కి శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

చింతలపూడి నగరవనం అద్భుతంగా ఉండాలి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

Article Image

చింతలపూడి లో నూతనంగా నిర్మించనున్న నగరవనంలో వినోద భరితంగా, అమేజింగ్ గా ఉండే విధంగా రూపొందించాలని శాసనసభ్యులు

సొంగా రోషన్ కుమార్ ముఖ్యమంత్రి సలహాదారు, మాజీ చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ కే. మల్లికార్జున రావు ను కోరారు. సచివాలయంలో మల్లికార్జున్ రావు ని కలిసి పార్కులో ఏర్పాటు చేయవలసిన విభాగాలు ఇతర సౌకర్యాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. చింతలపూడిలోని నగరవనం మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా అన్ని వర్గాల వారికి వినోదం అందించే విధంగా సందర్శకుల అభిరుచికి అనుగుణంగా కొత్త హంగులతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రూపొందించాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచనకు మల్లికార్జున్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ ఆ విధమైన ఆలోచన విధానం అభినందనీయమని మల్లికార్జున్ పేర్కొన్నారు. అందుకు సహకరించిన జిల్లా ఫారెస్ట్ అధికారిణి సందీప్ రెడ్డి కి మల్లికార్జున్ కి శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News