Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:12 AM

కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి

కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి

కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి
07-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో మన్యవీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

డిఆర్ఓ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటం, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సూర్య నారాయణ రెడ్డి, ఎఓ సక్సేన, జిల్లా పర్యాటక మరియు డిఆర్‌డిఎ పిడి నరసయ్య ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ జిల్లా పర్యాటక మేనేజర్ ప్రతాప్ రెడ్డి కలెక్టరేట్ సిబ్బంధీ పాల్గొన్నారు.


Sthanikam

కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో మన్యవీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

డిఆర్ఓ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటం, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సూర్య నారాయణ రెడ్డి, ఎఓ సక్సేన, జిల్లా పర్యాటక మరియు డిఆర్‌డిఎ పిడి నరసయ్య ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ జిల్లా పర్యాటక మేనేజర్ ప్రతాప్ రెడ్డి కలెక్టరేట్ సిబ్బంధీ పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News