Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్పుగూడెం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 04:08 PM

అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి

అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి

అధికారులారా..  మాదాహార్తిని తీర్చండి
23-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంన్ని సందర్శిన జిల్లా వ్యసాయ సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఈ సందర్బంగా ఆయన దళిత వాడాలోని ప్రజలతో మాట్లాడగ. వారు మాట్లాడుతూ...ఈ దళిత కాలనీలో గత రెండు నెలలుగా నీళ్లు సదుపాయం లేదని తెలిపారు.వెంటనే (నేను )వెంకటేష్ ఎంపీడీవో గారికి ఫోన్ చేస్తే ఆయన అసలు సమస్య ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడారని తెలిపారు.ఇక్కడ కాలనీవాసులు చూస్తే గత రెండు నెలలుగా మాకు నీళ్లు సదుపాయం లేక అనేకసార్లు అధికారులను కలిసిన, సచివాలయంలో సెక్రెటరీ కలిసిన మా బాధలను ఎవరు కూడా పట్టించుకోలేదు ఆవేదాన చెందారు.కానీ ఎంపీడీవో అసలు అక్కడ సమస్య లేదు అన్నట్టుగా మాట్లాడటం ఇది చాలా బాధాకరం, అధికారులు చూస్తే ఆఫీసుల్లో ఫ్యాన్లు కింద చల్లగా కూర్చుంటున్నారు.జీతాలు నెల నెల తీసుకుంటున్నారు అయితే ఇక్కడున్న దళిత కాలనీ సమస్యలు మాత్రం పరిష్కరించడానికి వీళ్లకు మనసు రాలేదా, పక్కనే ఉన్న బీసీ కాలనీలో నీరుతో ఎటువంటి సమస్య లేదు, ఈ దళిత కాలనీలో చూస్తే నీరు సమస్య కొండెక్కిపోయింది, ఇప్పటికైనా ఎంపీడీవో , సచివాలయం సెక్రటరీ, స్థానిక కూటమి ప్రభుత్వం నాయకులు వెంటనే స్పందించి ఇక్కడున్న మోటార్ బోర్ లోకి కావలసిన పైపులు దింపి మంచి మీటర్ బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, లేదంటే ఇక్కడున్న సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడున్న నీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటం మొదలుపెడతామని వారికి హెచ్చరించారు.

Sthanikam

అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి

Article Image

పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంన్ని సందర్శిన జిల్లా వ్యసాయ సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఈ సందర్బంగా ఆయన దళిత వాడాలోని ప్రజలతో మాట్లాడగ. వారు మాట్లాడుతూ...ఈ దళిత కాలనీలో గత రెండు నెలలుగా నీళ్లు సదుపాయం లేదని తెలిపారు.వెంటనే (నేను )వెంకటేష్ ఎంపీడీవో గారికి ఫోన్ చేస్తే ఆయన అసలు సమస్య ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడారని తెలిపారు.ఇక్కడ కాలనీవాసులు చూస్తే గత రెండు నెలలుగా మాకు నీళ్లు సదుపాయం లేక అనేకసార్లు అధికారులను కలిసిన, సచివాలయంలో సెక్రెటరీ కలిసిన మా బాధలను ఎవరు కూడా పట్టించుకోలేదు ఆవేదాన చెందారు.కానీ ఎంపీడీవో అసలు అక్కడ సమస్య లేదు అన్నట్టుగా మాట్లాడటం ఇది చాలా బాధాకరం, అధికారులు చూస్తే ఆఫీసుల్లో ఫ్యాన్లు కింద చల్లగా కూర్చుంటున్నారు.జీతాలు నెల నెల తీసుకుంటున్నారు అయితే ఇక్కడున్న దళిత కాలనీ సమస్యలు మాత్రం పరిష్కరించడానికి వీళ్లకు మనసు రాలేదా, పక్కనే ఉన్న బీసీ కాలనీలో నీరుతో ఎటువంటి సమస్య లేదు, ఈ దళిత కాలనీలో చూస్తే నీరు సమస్య కొండెక్కిపోయింది, ఇప్పటికైనా ఎంపీడీవో , సచివాలయం సెక్రటరీ, స్థానిక కూటమి ప్రభుత్వం నాయకులు వెంటనే స్పందించి ఇక్కడున్న మోటార్ బోర్ లోకి కావలసిన పైపులు దింపి మంచి మీటర్ బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, లేదంటే ఇక్కడున్న సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడున్న నీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటం మొదలుపెడతామని వారికి హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News