పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంన్ని సందర్శిన జిల్లా వ్యసాయ సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఈ సందర్బంగా ఆయన దళిత వాడాలోని ప్రజలతో మాట్లాడగ. వారు మాట్లాడుతూ...ఈ దళిత కాలనీలో గత రెండు నెలలుగా నీళ్లు సదుపాయం లేదని తెలిపారు.వెంటనే (నేను )వెంకటేష్ ఎంపీడీవో గారికి ఫోన్ చేస్తే ఆయన అసలు సమస్య ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడారని తెలిపారు.ఇక్కడ కాలనీవాసులు చూస్తే గత రెండు నెలలుగా మాకు నీళ్లు సదుపాయం లేక అనేకసార్లు అధికారులను కలిసిన, సచివాలయంలో సెక్రెటరీ కలిసిన మా బాధలను ఎవరు కూడా పట్టించుకోలేదు ఆవేదాన చెందారు.కానీ ఎంపీడీవో అసలు అక్కడ సమస్య లేదు అన్నట్టుగా మాట్లాడటం ఇది చాలా బాధాకరం, అధికారులు చూస్తే ఆఫీసుల్లో ఫ్యాన్లు కింద చల్లగా కూర్చుంటున్నారు.జీతాలు నెల నెల తీసుకుంటున్నారు అయితే ఇక్కడున్న దళిత కాలనీ సమస్యలు మాత్రం పరిష్కరించడానికి వీళ్లకు మనసు రాలేదా, పక్కనే ఉన్న బీసీ కాలనీలో నీరుతో ఎటువంటి సమస్య లేదు, ఈ దళిత కాలనీలో చూస్తే నీరు సమస్య కొండెక్కిపోయింది, ఇప్పటికైనా ఎంపీడీవో , సచివాలయం సెక్రటరీ, స్థానిక కూటమి ప్రభుత్వం నాయకులు వెంటనే స్పందించి ఇక్కడున్న మోటార్ బోర్ లోకి కావలసిన పైపులు దింపి మంచి మీటర్ బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, లేదంటే ఇక్కడున్న సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడున్న నీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటం మొదలుపెడతామని వారికి హెచ్చరించారు.
అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి
అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి
Anjali
పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంన్ని సందర్శిన జిల్లా వ్యసాయ సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఈ సందర్బంగా ఆయన దళిత వాడాలోని ప్రజలతో మాట్లాడగ. వారు మాట్లాడుతూ...ఈ దళిత కాలనీలో గత రెండు నెలలుగా నీళ్లు సదుపాయం లేదని తెలిపారు.వెంటనే (నేను )వెంకటేష్ ఎంపీడీవో గారికి ఫోన్ చేస్తే ఆయన అసలు సమస్య ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడారని తెలిపారు.ఇక్కడ కాలనీవాసులు చూస్తే గత రెండు నెలలుగా మాకు నీళ్లు సదుపాయం లేక అనేకసార్లు అధికారులను కలిసిన, సచివాలయంలో సెక్రెటరీ కలిసిన మా బాధలను ఎవరు కూడా పట్టించుకోలేదు ఆవేదాన చెందారు.కానీ ఎంపీడీవో అసలు అక్కడ సమస్య లేదు అన్నట్టుగా మాట్లాడటం ఇది చాలా బాధాకరం, అధికారులు చూస్తే ఆఫీసుల్లో ఫ్యాన్లు కింద చల్లగా కూర్చుంటున్నారు.జీతాలు నెల నెల తీసుకుంటున్నారు అయితే ఇక్కడున్న దళిత కాలనీ సమస్యలు మాత్రం పరిష్కరించడానికి వీళ్లకు మనసు రాలేదా, పక్కనే ఉన్న బీసీ కాలనీలో నీరుతో ఎటువంటి సమస్య లేదు, ఈ దళిత కాలనీలో చూస్తే నీరు సమస్య కొండెక్కిపోయింది, ఇప్పటికైనా ఎంపీడీవో , సచివాలయం సెక్రటరీ, స్థానిక కూటమి ప్రభుత్వం నాయకులు వెంటనే స్పందించి ఇక్కడున్న మోటార్ బోర్ లోకి కావలసిన పైపులు దింపి మంచి మీటర్ బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, లేదంటే ఇక్కడున్న సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడున్న నీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటం మొదలుపెడతామని వారికి హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి