Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూపా రెడ్డి హత్యకు నిరసనగా కదిలిన విద్యా సమాజం నల్లగొండలో TRSMA ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ.. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 11:01 PM

ఇందిరమ్మ ఇళ్లకు వేగం.. వచ్చే నెల 15లోగా కేటాయింపులు

ఇందిరమ్మ ఇళ్లకు వేగం.. వచ్చే నెల 15లోగా కేటాయింపులు

ఇందిరమ్మ ఇళ్లకు వేగం.. వచ్చే నెల 15లోగా కేటాయింపులు
20-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: తెలంగాణను గుడిసెల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విడతలో గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

27 నుంచి లాటరీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ఈ నెల 27 నుంచి లాటరీ నిర్వహించనున్నట్లు గౌతమ్‌ తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లాటరీ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Sthanikam

ఇందిరమ్మ ఇళ్లకు వేగం.. వచ్చే నెల 15లోగా కేటాయింపులు

Article Image

హైదరాబాద్‌: తెలంగాణను గుడిసెల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విడతలో గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

27 నుంచి లాటరీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ఈ నెల 27 నుంచి లాటరీ నిర్వహించనున్నట్లు గౌతమ్‌ తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లాటరీ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News