Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 10:09 PM

వెట్టిచాకిరీపై ఉక్కుపాదం మోపిన శ్రీ సత్యసాయి జిల్లా యాత్రంగం

వెట్టిచాకిరీపై ఉక్కుపాదం మోపిన శ్రీ సత్యసాయి జిల్లా యాత్రంగం

వెట్టిచాకిరీపై  ఉక్కుపాదం మోపిన శ్రీ సత్యసాయి జిల్లా యాత్రంగం
21-08-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలో వెట్టిచాకిరీకి గురవుతున్న మహారాష్ట్రకు చెందిన 40 మంది గిరిజన కార్మికులను జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలు రక్షించాయి. కొత్తచెరువు, గోరంట్ల మండలాల్లో నిర్వహించిన దాడుల్లో 4 నెలల పసికందు నుంచి 63 ఏళ్ల వృద్ధుల వరకు బాధితులను గుర్తించారు.అప్పుల పేరుతో బొగ్గు భట్టీల్లో బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్న ఫిర్యాదుపై కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. బాధితులకు రిలీజ్ సర్టిఫికెట్లు, వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్రకు సురక్షితంగా తరలించారు.

బాధ్యులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, అక్రమ రుణాలను రద్దు చేశారు. వెట్టిచాకిరీ, శ్రమదోపిడీపై జిల్లాలో నిరంతర తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

వెట్టిచాకిరీపై ఉక్కుపాదం మోపిన శ్రీ సత్యసాయి జిల్లా యాత్రంగం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లాలో వెట్టిచాకిరీకి గురవుతున్న మహారాష్ట్రకు చెందిన 40 మంది గిరిజన కార్మికులను జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలు రక్షించాయి. కొత్తచెరువు, గోరంట్ల మండలాల్లో నిర్వహించిన దాడుల్లో 4 నెలల పసికందు నుంచి 63 ఏళ్ల వృద్ధుల వరకు బాధితులను గుర్తించారు.అప్పుల పేరుతో బొగ్గు భట్టీల్లో బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్న ఫిర్యాదుపై కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. బాధితులకు రిలీజ్ సర్టిఫికెట్లు, వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్రకు సురక్షితంగా తరలించారు.

బాధ్యులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, అక్రమ రుణాలను రద్దు చేశారు. వెట్టిచాకిరీ, శ్రమదోపిడీపై జిల్లాలో నిరంతర తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News