Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 10:03 PM

పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ

పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ

పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ
21-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా,పెనుకొండ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయించి, స్థానిక ఎన్డీయే కూటమి, టీడీపీ నాయకులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిచిన పెనుగొండ ఎమ్మెల్యే,జౌలీ చేనేత శాఖల మంత్రి సవితమ్మ. ఈ సందర్బంగా నిర్మించాల్సిన రోడ్లు, చేపట్టాల్సిన డ్రైనేజీ పనులపై అధికారులతో, నాయకులతో చర్చించి , పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పెనుకొండ పట్టణ పరిధిలోని పాత మార్కెట్‌ను కూడా పరిశీలించారు.ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా మార్కెట్‌ను పునర్నిర్మించేందుకు అవసరమైన చర్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా,పెనుకొండ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయించి, స్థానిక ఎన్డీయే కూటమి, టీడీపీ నాయకులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిచిన పెనుగొండ ఎమ్మెల్యే,జౌలీ చేనేత శాఖల మంత్రి సవితమ్మ. ఈ సందర్బంగా నిర్మించాల్సిన రోడ్లు, చేపట్టాల్సిన డ్రైనేజీ పనులపై అధికారులతో, నాయకులతో చర్చించి , పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పెనుకొండ పట్టణ పరిధిలోని పాత మార్కెట్‌ను కూడా పరిశీలించారు.ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా మార్కెట్‌ను పునర్నిర్మించేందుకు అవసరమైన చర్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News