Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో డయల్‌–112 అత్యవసర సేవలు ప్రారంభం బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 05:51 PM

అత్యవసర సేవలకు ఇకపై '112' ఒక్కటే.ప్రజలంతా మొబైల్‌లో 112 సేవ్ చేసుకోవాలి: డీజీపీ సీవీ ఆనంద్

అత్యవసర సేవలకు ఇకపై '112' ఒక్కటే.ప్రజలంతా మొబైల్‌లో 112 సేవ్ చేసుకోవాలి: డీజీపీ సీవీ ఆనంద్

అత్యవసర సేవలకు ఇకపై '112' ఒక్కటే.ప్రజలంతా మొబైల్‌లో 112 సేవ్ చేసుకోవాలి: డీజీపీ సీవీ ఆనంద్
05-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డయల్-100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్ ప్రారంభం

రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేసేందుకు డయల్-100 స్థానంలో '112' అనే ఏకైక ఎమర్జెన్సీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సేవలను ఆయన బుధవారం ప్రారంభించారు.


Lఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక తదితర అన్ని అత్యవసర సేవల కోసం ప్రజలు 112 నంబర్‌కే కాల్ చేయాలని సూచించారు. ఈ నంబర్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు వ్యవస్థను ఆధునికీకరించినట్లు తెలిపారు. ఒకేసారి 960 కాల్స్ స్వీకరించే సామర్థ్యంతో వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. దీంతో అత్యవసర సమయాల్లో కాల్స్‌కు వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

అత్యవసర సేవలకు ఇకపై '112' ఒక్కటే.ప్రజలంతా మొబైల్‌లో 112 సేవ్ చేసుకోవాలి: డీజీపీ సీవీ ఆనంద్

Article Image

డయల్-100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్ ప్రారంభం

రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేసేందుకు డయల్-100 స్థానంలో '112' అనే ఏకైక ఎమర్జెన్సీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సేవలను ఆయన బుధవారం ప్రారంభించారు.


Lఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక తదితర అన్ని అత్యవసర సేవల కోసం ప్రజలు 112 నంబర్‌కే కాల్ చేయాలని సూచించారు. ఈ నంబర్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు వ్యవస్థను ఆధునికీకరించినట్లు తెలిపారు. ఒకేసారి 960 కాల్స్ స్వీకరించే సామర్థ్యంతో వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. దీంతో అత్యవసర సమయాల్లో కాల్స్‌కు వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News