Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 09:56 PM

ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని అందించి తుంగతుర్తి ప్రాంత రైతులనుఆదుకోవాలి

ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని అందించి తుంగతుర్తి ప్రాంత రైతులనుఆదుకోవాలి

ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని అందించి తుంగతుర్తి ప్రాంత రైతులనుఆదుకోవాలి
22-08-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి;

ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి తుంగతుర్తి ప్రాంత రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు డిమాండ్ చేశారు ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయము నందు అపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వర్షాభావ ప్రభావం వలన తుంగతుర్తి ప్రాంతంలో రైతులు వేసుకున్న వరి పంట ఆదిలోనే ఎండిపోతుందని పెట్టుబడి పెట్టి కళ్ళముందే రైతుల పంట ఎండిపోవడం చేత నిరాశ చెందుతున్నారని ఎస్సారెస్పీ గోదావరి జలాలచే నిండి ఉన్నందున ఆ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు ఇప్పటికే రైతులు యూరియా దొరకక విపరీతమైనటువంటి ఎరువుల రేట్లు పెంచడం వలన పంటను సాగు చేసి నిరాశతో ఉన్నారని కనీసం పెట్టుబడుల కోసం అయినా పంటలు తీయాలని రైతులు ఎదురుచూస్తున్నారని అందుకే ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని వదిలి భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా చెరువులను నింపడం చేత కొంత బావులలో గాని బోర్లలో గాని నీరు ఎక్కువై పంటలకు అందించే ప్రయత్నం జరుగుతుందని ఇక్కడున్న అధికారులు కానీ పాలకులు గానీ నిర్లక్ష్యం వీడి రైతుల వైపు ఆలోచించి ఆదుకోవాలని వారు కోరారు ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నూతనంగా అర్హత కలిగిన వారికి పింఛన్లు ఇవ్వాలని రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని వారు కోరారు తుంగతుర్తి మండల కేంద్రంలో మరియు వివిధ గ్రామాలలో లింక్ అయిన రోడ్లు అద్వానంగా మారి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున వెంటనే వాటి రిపేర్ చేయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు


ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు పులుసు సత్యం మండల కార్యదర్శిలు దేవరకొండ యాదగిరి జి ఉప్పలయ్య పాల్గొన్నారు

Sthanikam

ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని అందించి తుంగతుర్తి ప్రాంత రైతులనుఆదుకోవాలి

Article Image


తుంగతుర్తి;

ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి తుంగతుర్తి ప్రాంత రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు డిమాండ్ చేశారు ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయము నందు అపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వర్షాభావ ప్రభావం వలన తుంగతుర్తి ప్రాంతంలో రైతులు వేసుకున్న వరి పంట ఆదిలోనే ఎండిపోతుందని పెట్టుబడి పెట్టి కళ్ళముందే రైతుల పంట ఎండిపోవడం చేత నిరాశ చెందుతున్నారని ఎస్సారెస్పీ గోదావరి జలాలచే నిండి ఉన్నందున ఆ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు ఇప్పటికే రైతులు యూరియా దొరకక విపరీతమైనటువంటి ఎరువుల రేట్లు పెంచడం వలన పంటను సాగు చేసి నిరాశతో ఉన్నారని కనీసం పెట్టుబడుల కోసం అయినా పంటలు తీయాలని రైతులు ఎదురుచూస్తున్నారని అందుకే ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని వదిలి భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా చెరువులను నింపడం చేత కొంత బావులలో గాని బోర్లలో గాని నీరు ఎక్కువై పంటలకు అందించే ప్రయత్నం జరుగుతుందని ఇక్కడున్న అధికారులు కానీ పాలకులు గానీ నిర్లక్ష్యం వీడి రైతుల వైపు ఆలోచించి ఆదుకోవాలని వారు కోరారు ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నూతనంగా అర్హత కలిగిన వారికి పింఛన్లు ఇవ్వాలని రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని వారు కోరారు తుంగతుర్తి మండల కేంద్రంలో మరియు వివిధ గ్రామాలలో లింక్ అయిన రోడ్లు అద్వానంగా మారి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున వెంటనే వాటి రిపేర్ చేయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు


ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు పులుసు సత్యం మండల కార్యదర్శిలు దేవరకొండ యాదగిరి జి ఉప్పలయ్య పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News