Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 07:08 PM

రాష్ట్రపతి చేతుల మీదుగా జోగుల నరసయ్యకు పోలీసు అవార్డు.

రాష్ట్రపతి చేతుల మీదుగా జోగుల నరసయ్యకు పోలీసు అవార్డు.

రాష్ట్రపతి చేతుల మీదుగా జోగుల నరసయ్యకు పోలీసు అవార్డు.
22-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మాజీ తొలి సర్పంచ్ జోగుల రామలింగయ్య కనిష్ఠ కుమారుడు, సికింద్రాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్‌ జోగుల నరసయ్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ పోలీసు అవార్డు అందుకున్న సందర్భంగా గ్రామస్తులు ఆయనను ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన లక్ష్మాపురం గ్రామం నుంచి చిన్ననాటి నుంచే కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గ్రామానికి గర్వకారణమన్నారు. పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు గ్రామ అభివృద్ధికి కూడా నరసయ్య అనేక సందర్భాల్లో తనవంతు సహకారం అందించారని కొనియాడారు.భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. నరసయ్యకు అవార్డు రావడం గ్రామ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అభినందనలు తెలిపిన వారిలో మాజీ సర్పంచ్ ఉప్పు ప్రకాష్, శంభాల వెంకటేష్, నీల ఐలయ్య, మరోజు అనంతచారి, బత్తిని వెంకటేష్, వేముల పాపయ్య, బత్తుల రమేష్, ఆరూరి నరేష్, వంగల మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.

Sthanikam

రాష్ట్రపతి చేతుల మీదుగా జోగుల నరసయ్యకు పోలీసు అవార్డు.

Article Image

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మాజీ తొలి సర్పంచ్ జోగుల రామలింగయ్య కనిష్ఠ కుమారుడు, సికింద్రాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్‌ జోగుల నరసయ్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ పోలీసు అవార్డు అందుకున్న సందర్భంగా గ్రామస్తులు ఆయనను ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన లక్ష్మాపురం గ్రామం నుంచి చిన్ననాటి నుంచే కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గ్రామానికి గర్వకారణమన్నారు. పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు గ్రామ అభివృద్ధికి కూడా నరసయ్య అనేక సందర్భాల్లో తనవంతు సహకారం అందించారని కొనియాడారు.భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. నరసయ్యకు అవార్డు రావడం గ్రామ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అభినందనలు తెలిపిన వారిలో మాజీ సర్పంచ్ ఉప్పు ప్రకాష్, శంభాల వెంకటేష్, నీల ఐలయ్య, మరోజు అనంతచారి, బత్తిని వెంకటేష్, వేముల పాపయ్య, బత్తుల రమేష్, ఆరూరి నరేష్, వంగల మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News