Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 10:07 PM

తహశీల్దార్‌ వీరబాయికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సన్మానం

తహశీల్దార్‌ వీరబాయికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సన్మానం

తహశీల్దార్‌ వీరబాయికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సన్మానం
21-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజలకు అందించిన విశిష్ట సేవలకుగాను 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ‘ఉత్తమ అధికారిణి’ అవార్డు అందుకున్న చౌటుప్పల్ మండల తహశీల్దార్ వీరబాయిని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్షుడు బోయ రాములు నాయకత్వంలో ప్రతినిధులు తహశీల్దార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మంకాల లింగస్వామి, పంతంగి ఉప సర్పంచ్ బోయ సదానందం, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి, ఉపాధ్యాయ సంఘం మండల నాయకురాలు ప్రశాంతి, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తహశీల్దార్‌ వీరబాయికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సన్మానం

Article Image

ప్రజలకు అందించిన విశిష్ట సేవలకుగాను 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ‘ఉత్తమ అధికారిణి’ అవార్డు అందుకున్న చౌటుప్పల్ మండల తహశీల్దార్ వీరబాయిని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్షుడు బోయ రాములు నాయకత్వంలో ప్రతినిధులు తహశీల్దార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మంకాల లింగస్వామి, పంతంగి ఉప సర్పంచ్ బోయ సదానందం, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి, ఉపాధ్యాయ సంఘం మండల నాయకురాలు ప్రశాంతి, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News