Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 07:25 PM

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం.. ముగ్గు పోసి ప్రారంభించిన సర్పంచ్..

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం.. ముగ్గు పోసి ప్రారంభించిన సర్పంచ్..

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం.. ముగ్గు పోసి ప్రారంభించిన సర్పంచ్..
21-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆరు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఆకుల జగన్. ఉప అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కిషోర్ గౌడ్, నల్ల బుచ్చన్న. గౌస్ ఉద్దీన్ ఫరూక్, ఇస్సాక్. ఏనుగంటి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.. అర్హులందరు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా ప్రభుత్వం లో పేదలకు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని ఈ సందర్బంగా సర్పంచ్ మానస శ్రీధర్ అన్నారు.

Sthanikam

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం.. ముగ్గు పోసి ప్రారంభించిన సర్పంచ్..

Article Image

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆరు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఆకుల జగన్. ఉప అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కిషోర్ గౌడ్, నల్ల బుచ్చన్న. గౌస్ ఉద్దీన్ ఫరూక్, ఇస్సాక్. ఏనుగంటి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.. అర్హులందరు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా ప్రభుత్వం లో పేదలకు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని ఈ సందర్బంగా సర్పంచ్ మానస శ్రీధర్ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News