Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 06:54 PM

గ్రామ అభివృద్ధి తన ద్వేయంసర్పంచ్ చింతకుంట్ల మనోజ్

గ్రామ అభివృద్ధి తన ద్వేయంసర్పంచ్ చింతకుంట్ల మనోజ్

గ్రామ అభివృద్ధి తన ద్వేయంసర్పంచ్ చింతకుంట్ల మనోజ్
21-08-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని రావులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్ తెలిపారు. గ్రామపంచాయతీ నిధులతో బొడ్రాయి నుంచి సామకుంట వరకు చేపట్టనున్న మురికి కాలువ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు మురికి కాలువ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువ నిర్మాణం పూర్తయితే మురుగునీరు సక్రమంగా వెళ్లడంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు.గ్రామపంచాయతీ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఉప సర్పంచ్ అజీత్ ప్రసాద్, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు పత్తి శోభ, చిలుకూరి సునీత, చింతకుంట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ అభివృద్ధి తన ద్వేయంసర్పంచ్ చింతకుంట్ల మనోజ్

Article Image

తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని రావులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్ తెలిపారు. గ్రామపంచాయతీ నిధులతో బొడ్రాయి నుంచి సామకుంట వరకు చేపట్టనున్న మురికి కాలువ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు మురికి కాలువ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువ నిర్మాణం పూర్తయితే మురుగునీరు సక్రమంగా వెళ్లడంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు.గ్రామపంచాయతీ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఉప సర్పంచ్ అజీత్ ప్రసాద్, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు పత్తి శోభ, చిలుకూరి సునీత, చింతకుంట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News