Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌కు సర్పంచుల సంఘం వినతి తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 11:26 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా మహిళలు, బాలల భద్రతపై అవగాహన సదస్సులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా మహిళలు, బాలల భద్రతపై అవగాహన సదస్సులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా మహిళలు, బాలల భద్రతపై అవగాహన సదస్సులు
20-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు

అన్యాయం జరిగితే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలి: ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్

మహిళల భద్రత, బాలల రక్షణే ధ్యేయంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులు ఈ కార్యక్రమాలను చేపట్టారు.​ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, గృహ హింస, బాలల అక్రమ రవాణా, వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. ఏవైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని అధికారులు సూచించారు. బాలల రక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

​సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే నేరాల రహిత వాతావరణం సాధ్యమవుతుందని, ఈ దిశగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా మహిళలు, బాలల భద్రతపై అవగాహన సదస్సులు

Article Image

జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు

అన్యాయం జరిగితే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలి: ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్

మహిళల భద్రత, బాలల రక్షణే ధ్యేయంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులు ఈ కార్యక్రమాలను చేపట్టారు.​ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, గృహ హింస, బాలల అక్రమ రవాణా, వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. ఏవైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని అధికారులు సూచించారు. బాలల రక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

​సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే నేరాల రహిత వాతావరణం సాధ్యమవుతుందని, ఈ దిశగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News