ప్రముఖ వ్యాపారవేత్త కడారు నరసింహారెడ్డి మాతృమూర్తి కడారు వెంకటమ్మ మృతి చెందగా, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న వెంకటమ్మ నివాసానికి వెళ్లిన ఆయన, భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో బంధువులు, సన్నిహితులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
PRINT TIME: August 21, 2026 07:41 PM
కడారు వెంకటమ్మకు నివాళులర్పించిన జగదీష్రెడ్డి
కడారు వెంకటమ్మకు నివాళులర్పించిన జగదీష్రెడ్డి
21-08-2026
4 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
ప్రముఖ వ్యాపారవేత్త కడారు నరసింహారెడ్డి మాతృమూర్తి కడారు వెంకటమ్మ మృతి చెందగా, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న వెంకటమ్మ నివాసానికి వెళ్లిన ఆయన, భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో బంధువులు, సన్నిహితులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి