మున్సిపాలిటీ 13వ వార్డు వలిగొండ చౌరస్తాలో గల తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యానీ పాయింట్ను కాంగ్రెస్ మున్సిపల్ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ శుక్రవారం తన చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాతృకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గంగాపురం నగేష్, మాధగోని శేఖర్, మలిగే మల్లేష్, మోగుదాల రాకేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 21, 2026 06:28 PM
తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతన బిర్యానీ పాయింట్ ప్రారంభం
తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతన బిర్యానీ పాయింట్ ప్రారంభం
21-08-2026
5 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
మున్సిపాలిటీ 13వ వార్డు వలిగొండ చౌరస్తాలో గల తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యానీ పాయింట్ను కాంగ్రెస్ మున్సిపల్ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ శుక్రవారం తన చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాతృకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గంగాపురం నగేష్, మాధగోని శేఖర్, మలిగే మల్లేష్, మోగుదాల రాకేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి