బాలాజీనగర్ 32వ వార్డులో ఏడుకొండలు నూతనంగా నిర్మించిన గృహప్రవేశ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని ఏడుకొండలు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏడుకొండలు కుటుంబ సభ్యులు పటేల్ రమేష్రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.
PRINT TIME: August 21, 2026 10:04 PM
నూతన గృహప్రవేశంలో పటేల్ రమేష్రెడ్డి
నూతన గృహప్రవేశంలో పటేల్ రమేష్రెడ్డి
21-08-2026
37 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
బాలాజీనగర్ 32వ వార్డులో ఏడుకొండలు నూతనంగా నిర్మించిన గృహప్రవేశ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని ఏడుకొండలు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏడుకొండలు కుటుంబ సభ్యులు పటేల్ రమేష్రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి