Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వీధి దీపాలు వెలగక 12వ వార్డులో అంధకారం మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 11:47 PM

అమ్మవారి విగ్రహాలే టార్గెట్‌.. ఇద్దరు మహిళల అరెస్ట్

అమ్మవారి విగ్రహాలే టార్గెట్‌.. ఇద్దరు మహిళల అరెస్ట్

అమ్మవారి విగ్రహాలే టార్గెట్‌.. ఇద్దరు మహిళల అరెస్ట్
22-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి: ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్న ఆలయంలోని దుర్గామాత విగ్రహాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సరూర్‌నగర్ పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, చోరీకి గురైన రెండు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇందిరమ్మ తన నివాసంలో దుర్గామాత ఆలయాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న పొరుగింటికి చెందిన సింగిశెట్టి లక్ష్మీబాయి ఆలయంలో దీపం వెలిగించారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరిగి దీపం వెలిగించేందుకు వెళ్లగా విగ్రహాలు కనిపించకపోవడంతో ఇందిరమ్మకు సమాచారం ఇచ్చారు.

అంబటి సంతోష్‌కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కదమంచి రాములమ్మ, ఉబడి వెంకటమ్మలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు దుర్గామాత విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీశైలం తెలిపారు.

Sthanikam

అమ్మవారి విగ్రహాలే టార్గెట్‌.. ఇద్దరు మహిళల అరెస్ట్

Article Image

చైతన్యపురి: ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్న ఆలయంలోని దుర్గామాత విగ్రహాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సరూర్‌నగర్ పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, చోరీకి గురైన రెండు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇందిరమ్మ తన నివాసంలో దుర్గామాత ఆలయాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న పొరుగింటికి చెందిన సింగిశెట్టి లక్ష్మీబాయి ఆలయంలో దీపం వెలిగించారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరిగి దీపం వెలిగించేందుకు వెళ్లగా విగ్రహాలు కనిపించకపోవడంతో ఇందిరమ్మకు సమాచారం ఇచ్చారు.

అంబటి సంతోష్‌కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కదమంచి రాములమ్మ, ఉబడి వెంకటమ్మలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు దుర్గామాత విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీశైలం తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News