Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వీధి దీపాలు వెలగక 12వ వార్డులో అంధకారం మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 11:44 PM

వీధి దీపాలు వెలగక 12వ వార్డులో అంధకారం

వీధి దీపాలు వెలగక 12వ వార్డులో అంధకారం

వీధి దీపాలు వెలగక 12వ వార్డులో అంధకారం
22-08-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


తక్షణమే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలి: బీఆర్‌ఎస్‌ నాయకుడు బోలుగురి సైదులు.


చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన వీధులు, కాలనీ మార్గాలు చీకటిమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వీధి దీపాలు పనిచేయకపోవడంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పాడైన దీపాలను తొలగించి, కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకుడు బోలుగురి సైదులు కోరారు.

Sthanikam

వీధి దీపాలు వెలగక 12వ వార్డులో అంధకారం

Article Image


తక్షణమే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలి: బీఆర్‌ఎస్‌ నాయకుడు బోలుగురి సైదులు.


చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన వీధులు, కాలనీ మార్గాలు చీకటిమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వీధి దీపాలు పనిచేయకపోవడంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పాడైన దీపాలను తొలగించి, కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకుడు బోలుగురి సైదులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News