Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 06:00 PM

నాంచారమ్మ తల్లికి కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు

నాంచారమ్మ తల్లికి కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు

నాంచారమ్మ తల్లికి కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు
23-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలోని 24వ వార్డులో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ నాంచారమ్మ తల్లి బోనాల పండుగలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 32వ వార్డు కౌన్సిలర్ కుంభం రాజేందర్ ఆహ్వానం మేరకు ఆయన బోనాల వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల పండుగలో భక్తులతో కలిసి పాల్గొని వేడుకల్లో భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బైరు శైలేందర్, మన్నెం అరుణ మల్లేష్, ఈద ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్, రాపర్తి నాగరాజు, వెన్న ఉపేందర్, షేక్ రహీం, నర్సింగ్ కిరణ్, షేక్ గౌస్ పాషా, షేక్ సోహెల్, రాయల సైదులు, నూ మనోజ్, కొండూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాంచారమ్మ తల్లికి కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు

Article Image

సూర్యాపేట పట్టణంలోని 24వ వార్డులో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ నాంచారమ్మ తల్లి బోనాల పండుగలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 32వ వార్డు కౌన్సిలర్ కుంభం రాజేందర్ ఆహ్వానం మేరకు ఆయన బోనాల వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల పండుగలో భక్తులతో కలిసి పాల్గొని వేడుకల్లో భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బైరు శైలేందర్, మన్నెం అరుణ మల్లేష్, ఈద ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్, రాపర్తి నాగరాజు, వెన్న ఉపేందర్, షేక్ రహీం, నర్సింగ్ కిరణ్, షేక్ గౌస్ పాషా, షేక్ సోహెల్, రాయల సైదులు, నూ మనోజ్, కొండూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News