Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 06:58 PM

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ముచ్చర్ల శ్రీనివాస్‌కు అవార్డు

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ముచ్చర్ల శ్రీనివాస్‌కు అవార్డు

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ముచ్చర్ల శ్రీనివాస్‌కు అవార్డు
23-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచి అవార్డు అందుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ది హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు.

హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో శ్రీనివాస్‌కు మంత్రి అవార్డును అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి, ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనబరిచినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, అల్లి సుభాష్ యాదవ్ తదితరులు పాల్గొని ముచ్చర్ల శ్రీనివాస్‌ను అభినందించారు. పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ముచ్చర్ల శ్రీనివాస్‌కు అవార్డు

Article Image

హైదరాబాద్: రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచి అవార్డు అందుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ది హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు.

హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో శ్రీనివాస్‌కు మంత్రి అవార్డును అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి, ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనబరిచినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, అల్లి సుభాష్ యాదవ్ తదితరులు పాల్గొని ముచ్చర్ల శ్రీనివాస్‌ను అభినందించారు. పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News