Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థి మృతికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 07:20 PM

పోరాటయోధుడు కుకడుపు ప్రసాద్

పోరాటయోధుడు కుకడుపు ప్రసాద్

పోరాటయోధుడు కుకడుపు ప్రసాద్
23-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కార్మిక కర్షక ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషిస్తూ పేదల పక్షపాతిగా పేరుపొందిన గొప్ప పోరాటయోధుడు కుక్క డప్పు ప్రసాద్ అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవనంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ముత్యాలు అధ్యక్షతన జరిగిన కుక్కడపు ప్రసాద్ 6 వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.. ప్రసాద్ ధనిక రైతాంగ కుటుంబంలో పుట్టి వారి తండ్రిగారైన రంగయ్య అడుగుజాడల్లో నడుస్తూ విప్లవ రాజకీయాల్లో తను చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన కొనియాడారు కోదాడ పట్టణ అభివృద్ధి తో పాటు వివిధ రంగాల కార్మిక వర్గాన్ని సమీకరించి వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాటం చేసిన గొప్ప నాయకుడు కుక్క డప్పు ప్రసాద్ అన్నారు ప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ పట్ల అసంచలమైన విశ్వాసంతో ఎన్ని వడదడుకులొచ్చినా ఎర్రజెండా నీడలో తుదికంటూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి ప్రసాద్ అన్నారు.ఈ యొక్క సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు,సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ,రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకట్, రెడ్డి మేదరమెట్ల వెంకటేశ్వరరావు,మునగాల మండల సిపిఎం కార్యదర్శి శ్రీరాములు,జుట్టు కొండ బసవయ్య, వట్టెపు సైదులు, డాక్టర్ ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ రంగారావు,అలసగాని బ్రహ్మయ్య,కుక్కడపు బాబు, ప్రసాద్ సతీమణి కుక్క డప్పు నళిని,మరియన్న ,కోటేశ్వరావు బిక్షమయ్య,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోరాటయోధుడు కుకడుపు ప్రసాద్

Article Image

కార్మిక కర్షక ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషిస్తూ పేదల పక్షపాతిగా పేరుపొందిన గొప్ప పోరాటయోధుడు కుక్క డప్పు ప్రసాద్ అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవనంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ముత్యాలు అధ్యక్షతన జరిగిన కుక్కడపు ప్రసాద్ 6 వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.. ప్రసాద్ ధనిక రైతాంగ కుటుంబంలో పుట్టి వారి తండ్రిగారైన రంగయ్య అడుగుజాడల్లో నడుస్తూ విప్లవ రాజకీయాల్లో తను చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన కొనియాడారు కోదాడ పట్టణ అభివృద్ధి తో పాటు వివిధ రంగాల కార్మిక వర్గాన్ని సమీకరించి వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాటం చేసిన గొప్ప నాయకుడు కుక్క డప్పు ప్రసాద్ అన్నారు ప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ పట్ల అసంచలమైన విశ్వాసంతో ఎన్ని వడదడుకులొచ్చినా ఎర్రజెండా నీడలో తుదికంటూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి ప్రసాద్ అన్నారు.ఈ యొక్క సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు,సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ,రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకట్, రెడ్డి మేదరమెట్ల వెంకటేశ్వరరావు,మునగాల మండల సిపిఎం కార్యదర్శి శ్రీరాములు,జుట్టు కొండ బసవయ్య, వట్టెపు సైదులు, డాక్టర్ ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ రంగారావు,అలసగాని బ్రహ్మయ్య,కుక్కడపు బాబు, ప్రసాద్ సతీమణి కుక్క డప్పు నళిని,మరియన్న ,కోటేశ్వరావు బిక్షమయ్య,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News