Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనిల్ గోండాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 08:26 PM

రాఖీ రద్దీకి.. రోడ్డు పనుల తోడు!

రాఖీ రద్దీకి.. రోడ్డు పనుల తోడు!

రాఖీ రద్దీకి.. రోడ్డు పనుల తోడు!
30-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల–చౌటుప్పల్ మార్గంలో 3 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.


హైదరాబాద్ బాట పట్టిన వాహనాలతో కిక్కిరిసిన జాతీయ రహదారి.. రంగంలోకి పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది.


చిట్యాల: రాఖీ పండుగ ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వాహనాలతో చిట్యాల–చౌటుప్పల్ మార్గంలో ఆదివారం భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీనికి తోడు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలు మరింత మందగించాయి.విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాలను క్రమంగా ముందుకు పంపిస్తూ రద్దీని క్లియర్ చేసే చర్యలు చేపట్టారు.

Sthanikam

రాఖీ రద్దీకి.. రోడ్డు పనుల తోడు!

Article Image

చిట్యాల–చౌటుప్పల్ మార్గంలో 3 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.


హైదరాబాద్ బాట పట్టిన వాహనాలతో కిక్కిరిసిన జాతీయ రహదారి.. రంగంలోకి పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది.


చిట్యాల: రాఖీ పండుగ ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వాహనాలతో చిట్యాల–చౌటుప్పల్ మార్గంలో ఆదివారం భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీనికి తోడు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలు మరింత మందగించాయి.విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాలను క్రమంగా ముందుకు పంపిస్తూ రద్దీని క్లియర్ చేసే చర్యలు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News