Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 05:29 AM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం
30-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారుల నుంచి ‘చేయూత’ పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ​ఒంటరి మహిళలు,వితంతువులు, ​వికలాంగులు,​చేనేత కార్మికులు, ​గీత కార్మికులు, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31, 2026 లోగా తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.ఒంటరి మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుల వద్ద డివోర్స్ సర్టిఫికెట్ (విడాకుల పత్రం) లేని పక్షంలో, వారు చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి సంబంధిత ధృవీకరణ పత్రం పొంది దరఖాస్తుకు జత చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారుల నుంచి ‘చేయూత’ పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ​ఒంటరి మహిళలు,వితంతువులు, ​వికలాంగులు,​చేనేత కార్మికులు, ​గీత కార్మికులు, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31, 2026 లోగా తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.ఒంటరి మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుల వద్ద డివోర్స్ సర్టిఫికెట్ (విడాకుల పత్రం) లేని పక్షంలో, వారు చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి సంబంధిత ధృవీకరణ పత్రం పొంది దరఖాస్తుకు జత చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News