Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:27 PM

గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
29-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆత్మహత్యా..? హత్యా..? మిస్టరీగా మారిన ఘటన..


మృతదేహం వద్ద ఇంజెక్షన్ నీడల్, కాలిపోయిన దుస్తులు.


కొండమల్లెపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలంలోని ఓ క్రషర్‌ మిల్‌ సమీప గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉండటంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్రషర్‌ మిల్‌ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం సమీపంలో ఇంజెక్షన్‌ నీడల్‌, కాలిపోయిన దుస్తులు లభించినట్లు సమాచారం.

వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేక ఎవరైనా హత్య చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు నిప్పంటించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Sthanikam

గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Article Image

ఆత్మహత్యా..? హత్యా..? మిస్టరీగా మారిన ఘటన..


మృతదేహం వద్ద ఇంజెక్షన్ నీడల్, కాలిపోయిన దుస్తులు.


కొండమల్లెపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలంలోని ఓ క్రషర్‌ మిల్‌ సమీప గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉండటంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్రషర్‌ మిల్‌ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం సమీపంలో ఇంజెక్షన్‌ నీడల్‌, కాలిపోయిన దుస్తులు లభించినట్లు సమాచారం.

వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేక ఎవరైనా హత్య చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు నిప్పంటించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News