చిట్యాల, ఆగస్టు 28: చిట్యాల పట్టణంలోని పోలీస్స్టేషన్ సమీప గోల్డ్ స్మిత్ బజార్ నుంచి పాత నివాసానికి వెళ్తుండగా తన పర్సు పోయిందని రిపోర్టర్ ఏళ్ల భయ్యన్న తెలిపారు. పర్సులో జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు, బస్ పాస్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డుతో పాటు పలు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎవరైనా పర్సును గుర్తించి ఉంటే మానవతా దృక్పథంతో సమాచారం అందించి తిరిగి అందించాలని కోరారు. పర్సును అందించిన వారికి తగిన పారితోషికం అందజేస్తామని తెలిపారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9948781159

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి