Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:01 PM

రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి: అనిమిశెట్టి జయప్రకాశ్

రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి: అనిమిశెట్టి జయప్రకాశ్

రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి: అనిమిశెట్టి జయప్రకాశ్
28-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన రక్షాబంధన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా సలహాదారు, సదాశివపేట సమాజం కార్యనిర్వాహక అధ్యక్షులు అనిమిశెట్టి జయప్రకాశ్ అన్నారు.రక్షాబంధన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకుంటారని తెలిపారు. సోదరులు తమ సోదరీమణులకు అండగా నిలుస్తామని, జీవితాంతం రక్షణగా ఉంటామని హామీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు.రక్షాబంధన్ పండుగ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను మరింత బలపరుస్తుందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెబుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్షాబంధన్‌ను సంతోషంగా జరుపుకొని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలను మరింత పెంపొందించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి వీర్‌కుమార్, సాయి, బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి: అనిమిశెట్టి జయప్రకాశ్

Article Image

అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన రక్షాబంధన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా సలహాదారు, సదాశివపేట సమాజం కార్యనిర్వాహక అధ్యక్షులు అనిమిశెట్టి జయప్రకాశ్ అన్నారు.రక్షాబంధన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకుంటారని తెలిపారు. సోదరులు తమ సోదరీమణులకు అండగా నిలుస్తామని, జీవితాంతం రక్షణగా ఉంటామని హామీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు.రక్షాబంధన్ పండుగ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను మరింత బలపరుస్తుందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెబుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్షాబంధన్‌ను సంతోషంగా జరుపుకొని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలను మరింత పెంపొందించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి వీర్‌కుమార్, సాయి, బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News