Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:29 PM

పంచాయతీ కార్యదర్శికి రాఖీ కట్టిన మహిళలు

పంచాయతీ కార్యదర్శికి రాఖీ కట్టిన మహిళలు

పంచాయతీ కార్యదర్శికి రాఖీ కట్టిన మహిళలు
28-08-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిధానపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలేపాక సుమన్‌కు గ్రామ మహిళలు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యుడు వర్కాల వినయ్ సతీమణి వర్కాల పావని కార్యదర్శి సుమన్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యదర్శితో పాటు సిబ్బందికి కూడా మహిళలు రాఖీలు కట్టారు. సోదరభావం, ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు.

Sthanikam

పంచాయతీ కార్యదర్శికి రాఖీ కట్టిన మహిళలు

Article Image

రామన్నపేట: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిధానపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలేపాక సుమన్‌కు గ్రామ మహిళలు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యుడు వర్కాల వినయ్ సతీమణి వర్కాల పావని కార్యదర్శి సుమన్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యదర్శితో పాటు సిబ్బందికి కూడా మహిళలు రాఖీలు కట్టారు. సోదరభావం, ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News