రామన్నపేట: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిధానపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలేపాక సుమన్కు గ్రామ మహిళలు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యుడు వర్కాల వినయ్ సతీమణి వర్కాల పావని కార్యదర్శి సుమన్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యదర్శితో పాటు సిబ్బందికి కూడా మహిళలు రాఖీలు కట్టారు. సోదరభావం, ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి