Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీజ్ వేడుకల్లో సంప్రదాయ నృత్యాలతో సందడి.. పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:13 PM

వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు

వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు

వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు
27-08-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు గంధం రాము ఆధ్వర్యంలో అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.గురువారం మునగాల మండలం ముకుందాపురం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 45 మంది వృద్ధులకు ఈ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సభ్యులు మాట్లాడుతూ అధ్యాపకులు గా జీవితాన్ని ప్రారంభించి జర్నలిస్టు వృత్తి లో ఎన్నో వడిదుకులు ఎదుర్కొని యువత వృదయాల్లో నిలిచిన కారంగుల అంజన్న గౌడ్ యువతకు ఆదర్శమన్నారు. 35 సంవత్సరాలుగా విలేకరి వృత్తి లో అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన ఘనత ఆయనదన్నారు. ప్రస్తుతం విలేకరి వృత్తిని ఎంచుకునే యువత అంజన్ గౌడ్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు గాంధీ, సురేష్, కుడుముల సైదులు, గోపాల్, వాసు, సంపత్, శ్రీకాంత్, నజీర్, మహేష్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు

Article Image

సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు గంధం రాము ఆధ్వర్యంలో అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.గురువారం మునగాల మండలం ముకుందాపురం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 45 మంది వృద్ధులకు ఈ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సభ్యులు మాట్లాడుతూ అధ్యాపకులు గా జీవితాన్ని ప్రారంభించి జర్నలిస్టు వృత్తి లో ఎన్నో వడిదుకులు ఎదుర్కొని యువత వృదయాల్లో నిలిచిన కారంగుల అంజన్న గౌడ్ యువతకు ఆదర్శమన్నారు. 35 సంవత్సరాలుగా విలేకరి వృత్తి లో అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన ఘనత ఆయనదన్నారు. ప్రస్తుతం విలేకరి వృత్తిని ఎంచుకునే యువత అంజన్ గౌడ్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు గాంధీ, సురేష్, కుడుముల సైదులు, గోపాల్, వాసు, సంపత్, శ్రీకాంత్, నజీర్, మహేష్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News