ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రణం కట్ట నుంచి జెండా వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, చిన్నారులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్తో పాటు గ్రామ పెద్దలను రఫిక్ శాలువాలు, పూలమాలతో సత్కరించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త చూపిన ప్రేమ, కరుణ, శాంతి, సోదరభావం గురించి వివరించారు. హిందూ–ముస్లింలు అన్నదమ్ములుగా ఐక్యంగా ఉంటూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని రఫిక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ముస్లిం సోదరులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PRINT TIME: August 26, 2026 10:39 PM
మిలాద్ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు
మిలాద్ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు
26-08-2026
41 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రణం కట్ట నుంచి జెండా వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, చిన్నారులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్తో పాటు గ్రామ పెద్దలను రఫిక్ శాలువాలు, పూలమాలతో సత్కరించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త చూపిన ప్రేమ, కరుణ, శాంతి, సోదరభావం గురించి వివరించారు. హిందూ–ముస్లింలు అన్నదమ్ములుగా ఐక్యంగా ఉంటూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని రఫిక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ముస్లిం సోదరులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి