Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:39 PM

షేక్ జలీల్ తల్లి మృతికి యూనియన్ నాయకుల ప్రగాఢ సానుభూతి

షేక్ జలీల్ తల్లి మృతికి యూనియన్ నాయకుల ప్రగాఢ సానుభూతి

షేక్ జలీల్ తల్లి మృతికి యూనియన్ నాయకుల ప్రగాఢ సానుభూతి
26-08-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన టి.వై.జె.ఎఫ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్ తల్లి హఠాత్తుగా మృతి చెందడంతో యూనియన్ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ పటేల్, రెడ్డి వినోద్, హల్గే రాజు, మండల అధ్యక్షులు ఎన్. ప్రకాష్, లాల్ కుమార్, మధురుద్దీన్, సంజు, సుకల్తీర్ సర్పంచ్ నీలేష్ తదితరులు షేక్ జలీల్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎల్లప్పుడూ తమ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు, సన్నిహితులు పాల్గొని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

Sthanikam

షేక్ జలీల్ తల్లి మృతికి యూనియన్ నాయకుల ప్రగాఢ సానుభూతి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన టి.వై.జె.ఎఫ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్ తల్లి హఠాత్తుగా మృతి చెందడంతో యూనియన్ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ పటేల్, రెడ్డి వినోద్, హల్గే రాజు, మండల అధ్యక్షులు ఎన్. ప్రకాష్, లాల్ కుమార్, మధురుద్దీన్, సంజు, సుకల్తీర్ సర్పంచ్ నీలేష్ తదితరులు షేక్ జలీల్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎల్లప్పుడూ తమ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు, సన్నిహితులు పాల్గొని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News