టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాతృమూర్తి ఇటీవల గజ్వేల్ పట్టణంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షులు అడెం మల్లేశం, సదాశివపేట తాలూకా అధ్యక్షుడు ఎండి హాజీ , సదాశివపేట సీనియర్ జర్నలిస్ట్ నాయకులు ఉల్లిగడ్డల శివకుమార్ , శ్రీధర్ జైన్ , నీలి శ్రీకాంత్ బుధవారం గజ్వేల్ లోని తన నివాసంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీని పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
PRINT TIME: August 26, 2026 09:39 PM
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి
26-08-2026
79 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాతృమూర్తి ఇటీవల గజ్వేల్ పట్టణంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షులు అడెం మల్లేశం, సదాశివపేట తాలూకా అధ్యక్షుడు ఎండి హాజీ , సదాశివపేట సీనియర్ జర్నలిస్ట్ నాయకులు ఉల్లిగడ్డల శివకుమార్ , శ్రీధర్ జైన్ , నీలి శ్రీకాంత్ బుధవారం గజ్వేల్ లోని తన నివాసంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీని పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి