Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:39 PM

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి
26-08-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాతృమూర్తి ఇటీవల గజ్వేల్ పట్టణంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షులు అడెం మల్లేశం, సదాశివపేట తాలూకా అధ్యక్షుడు ఎండి హాజీ , సదాశివపేట సీనియర్ జర్నలిస్ట్ నాయకులు ఉల్లిగడ్డల శివకుమార్ , శ్రీధర్ జైన్ , నీలి శ్రీకాంత్ బుధవారం గజ్వేల్ లోని తన నివాసంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీని పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Sthanikam

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి

Article Image

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాతృమూర్తి ఇటీవల గజ్వేల్ పట్టణంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షులు అడెం మల్లేశం, సదాశివపేట తాలూకా అధ్యక్షుడు ఎండి హాజీ , సదాశివపేట సీనియర్ జర్నలిస్ట్ నాయకులు ఉల్లిగడ్డల శివకుమార్ , శ్రీధర్ జైన్ , నీలి శ్రీకాంత్ బుధవారం గజ్వేల్ లోని తన నివాసంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీని పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News