Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:42 PM

నకిలీ తాళంతో గోదాంలోకి.. ధాన్యం మాయం!

నకిలీ తాళంతో గోదాంలోకి.. ధాన్యం మాయం!

నకిలీ తాళంతో గోదాంలోకి.. ధాన్యం మాయం!
27-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చండూరు మార్కెట్‌ యార్డులో చోరీ కేసు ఛేదన – 11 మంది అరెస్ట్‌.


నల్గొండ: చండూరు మార్కెట్‌ యార్డులోని గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించగా, వారిలో 11 మందిని అరెస్ట్‌ చేసినట్లు చండూరు సీఐ రాము తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

నిందితుల నుంచి రూ.9.80 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన TS 07 UK 4505 బొలెరో వాహనం, 11 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళంతో మార్కెట్‌ యార్డు గోదాంలోకి ప్రవేశించిన నిందితులు అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని అపహరించినట్లు విచారణలో వెల్లడైంది.చోరీ చేసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించి నగదుగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు ఛేదనలో చండూరు పోలీసులు కీలకంగా వ్యవహరించినట్లు సీఐ రాము వెల్లడించారు.

Sthanikam

నకిలీ తాళంతో గోదాంలోకి.. ధాన్యం మాయం!

Article Image

చండూరు మార్కెట్‌ యార్డులో చోరీ కేసు ఛేదన – 11 మంది అరెస్ట్‌.


నల్గొండ: చండూరు మార్కెట్‌ యార్డులోని గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించగా, వారిలో 11 మందిని అరెస్ట్‌ చేసినట్లు చండూరు సీఐ రాము తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

నిందితుల నుంచి రూ.9.80 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన TS 07 UK 4505 బొలెరో వాహనం, 11 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళంతో మార్కెట్‌ యార్డు గోదాంలోకి ప్రవేశించిన నిందితులు అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని అపహరించినట్లు విచారణలో వెల్లడైంది.చోరీ చేసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించి నగదుగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు ఛేదనలో చండూరు పోలీసులు కీలకంగా వ్యవహరించినట్లు సీఐ రాము వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News