Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:58 PM

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్
27-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల అందజేత

నారాయణఖేడ్ మండలం పోతన్‌పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుందేళ్ల లక్ష్మమ్మ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచి, వారికి అవసరమైన సమయంలో చేయూత అందించడమే లక్ష్యంగా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి రెడ్డి, సిద్దు ముదిరాజ్, వార్డు సభ్యులు సాయిలు, గొల్ల తుకారం, కుమ్మరి తుకారం, మంగలి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల అందజేత

నారాయణఖేడ్ మండలం పోతన్‌పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుందేళ్ల లక్ష్మమ్మ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచి, వారికి అవసరమైన సమయంలో చేయూత అందించడమే లక్ష్యంగా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి రెడ్డి, సిద్దు ముదిరాజ్, వార్డు సభ్యులు సాయిలు, గొల్ల తుకారం, కుమ్మరి తుకారం, మంగలి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News