సరూర్నగర్, ఆగస్టు 27 (స్థానికం): శంకర్నగర్లోని మహిళా భవన్లో సరూర్నగర్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహచరి సభ్యులు సరూర్నగర్ సీఐకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భద్రతకు పోలీసులు అండగా ఉంటారని సీఐ పేర్కొన్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సహచరి సభ్యులు పాల్గొన్నారు.
PRINT TIME: August 27, 2026 03:57 PM
సీఐకి రాఖీ కట్టిన మహిళలు
సీఐకి రాఖీ కట్టిన మహిళలు
27-08-2026
11 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సరూర్నగర్, ఆగస్టు 27 (స్థానికం): శంకర్నగర్లోని మహిళా భవన్లో సరూర్నగర్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహచరి సభ్యులు సరూర్నగర్ సీఐకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భద్రతకు పోలీసులు అండగా ఉంటారని సీఐ పేర్కొన్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సహచరి సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి