Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేరాల అదుపుకు, ప్రమాదాల నివారణకు ప్రణాళికతో పోలీసు కృషి. - ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:08 PM

పబ్బు రాజు గౌడ్‌కు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

పబ్బు రాజు గౌడ్‌కు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

పబ్బు రాజు గౌడ్‌కు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక
27-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజు గౌడ్ – అరుణ దంపతుల నివాసంలో రాఖీ వేడుకలను అత్యంత అభిమానంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక, రాజు గౌడ్ దంపతులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ సందర్భంగా పబ్బు రాజు గౌడ్ దంపతులు మాట్లాడుతూ... రాఖీ పండుగ అనేది సోదరభావానికి, ఆప్యాయతలకు నిదర్శనమని పేర్కొన్నారు. మా చెల్లెలు మౌనిక నివాసానికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం మౌనిక మాట్లాడుతూ... అన్నా వదినల ఆశీస్సులు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

Sthanikam

పబ్బు రాజు గౌడ్‌కు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

Article Image

రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజు గౌడ్ – అరుణ దంపతుల నివాసంలో రాఖీ వేడుకలను అత్యంత అభిమానంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక, రాజు గౌడ్ దంపతులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ సందర్భంగా పబ్బు రాజు గౌడ్ దంపతులు మాట్లాడుతూ... రాఖీ పండుగ అనేది సోదరభావానికి, ఆప్యాయతలకు నిదర్శనమని పేర్కొన్నారు. మా చెల్లెలు మౌనిక నివాసానికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం మౌనిక మాట్లాడుతూ... అన్నా వదినల ఆశీస్సులు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News