Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:19 PM

చౌటుప్పల్‌ అభివృద్ధికి రూ. 53.52 కోట్లు

చౌటుప్పల్‌ అభివృద్ధికి రూ. 53.52 కోట్లు

చౌటుప్పల్‌ అభివృద్ధికి రూ. 53.52 కోట్లు
27-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కౌన్సిల్

సమావేశంలో రూ. 53.52 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం

నూతన భవన నిర్మాణానికి రూ. 9.65 కోట్లు కేటాయింపు

ఎజెండా చర్చల వేళ ప్రతిపక్ష కౌన్సిలర్ల వాకౌట్

చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని 20 వార్డుల సమగ్ర అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన కోసం మొత్తం రూ. 53.52 కోట్ల (రూ. 53,52,23,300/-) అంచనా వ్యయ ప్రతిపాదనలకు కౌన్సిల్ పరిపాలనా ఆమోదం తెలిపింది. చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

​సమావేశంలో అధికారుల నివేదికల అనంతరం ఎజెండా అంశాలపై చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. ఆ తర్వాత కొనసాగిన సమావేశంలో, వార్డు బౌండరీల లోపలే ఎలక్షన్ ఓటర్ల జాబితా (సర్) ప్రక్రియను చేపట్టాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ​

రూ. 53.52 కోట్ల బడ్జెట్ కేటాయింపుల వివరాలు

యుసిఎఫ్ బృహత్ ప్రాజెక్టులు రూ. 38.00 కోట్లు (మల్టీఫంక్షన్ హాల్, గాంధీ పార్క్ టౌన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్), ​నూతన మున్సిపల్ భవనం రూ. 9.65 కోట్లు, ​ఘన వ్యర్థాల నిర్వహణ రూ. 2.64 కోట్లు (డి ఆర్ సీసీ, స్మశాన వాటిక), ​అత్యవసర వార్డు పనులు రూ. 1.90 కోట్లు (34 రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం), ​వీధి దీపాల నిర్వహణ రూ. 50.00 లక్షలు, ​పారిశుధ్యం, సేఫ్టీ గేర్ రూ. 44.00 లక్షలు,

​వేసవి తాగునీటి ప్రణాళిక రూ. 36.00 లక్షలు, ​వేతనాలు, శిక్షణ రూ. 3.23 లక్షలు,​పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడమే లక్ష్యంగా, నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ ఈ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ వెల్లడించారు.

Sthanikam

చౌటుప్పల్‌ అభివృద్ధికి రూ. 53.52 కోట్లు

Article Image

మున్సిపల్ కౌన్సిల్

సమావేశంలో రూ. 53.52 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం

నూతన భవన నిర్మాణానికి రూ. 9.65 కోట్లు కేటాయింపు

ఎజెండా చర్చల వేళ ప్రతిపక్ష కౌన్సిలర్ల వాకౌట్

చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని 20 వార్డుల సమగ్ర అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన కోసం మొత్తం రూ. 53.52 కోట్ల (రూ. 53,52,23,300/-) అంచనా వ్యయ ప్రతిపాదనలకు కౌన్సిల్ పరిపాలనా ఆమోదం తెలిపింది. చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

​సమావేశంలో అధికారుల నివేదికల అనంతరం ఎజెండా అంశాలపై చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. ఆ తర్వాత కొనసాగిన సమావేశంలో, వార్డు బౌండరీల లోపలే ఎలక్షన్ ఓటర్ల జాబితా (సర్) ప్రక్రియను చేపట్టాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ​

రూ. 53.52 కోట్ల బడ్జెట్ కేటాయింపుల వివరాలు

యుసిఎఫ్ బృహత్ ప్రాజెక్టులు రూ. 38.00 కోట్లు (మల్టీఫంక్షన్ హాల్, గాంధీ పార్క్ టౌన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్), ​నూతన మున్సిపల్ భవనం రూ. 9.65 కోట్లు, ​ఘన వ్యర్థాల నిర్వహణ రూ. 2.64 కోట్లు (డి ఆర్ సీసీ, స్మశాన వాటిక), ​అత్యవసర వార్డు పనులు రూ. 1.90 కోట్లు (34 రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం), ​వీధి దీపాల నిర్వహణ రూ. 50.00 లక్షలు, ​పారిశుధ్యం, సేఫ్టీ గేర్ రూ. 44.00 లక్షలు,

​వేసవి తాగునీటి ప్రణాళిక రూ. 36.00 లక్షలు, ​వేతనాలు, శిక్షణ రూ. 3.23 లక్షలు,​పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడమే లక్ష్యంగా, నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ ఈ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News