Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళల భద్రతకు పోలీసులే అండ.సీఐ రవి బాబు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:18 PM

న్యాయవాది శివకుమార్ గౌడ్ కు రాఖీలు కట్టిన స్కూల్ విద్యార్థినులు

న్యాయవాది శివకుమార్ గౌడ్ కు రాఖీలు కట్టిన స్కూల్ విద్యార్థినులు

న్యాయవాది శివకుమార్ గౌడ్ కు రాఖీలు కట్టిన స్కూల్ విద్యార్థినులు
27-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​​విద్యార్థులకు బహుమతుల పంపిణీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున హైస్కూల్ విద్యార్థినులు రాఖీ పండగ సందర్భంగా ప్రముఖ న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ కు ఆయన స్వగృహంలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ​ఈ సందర్భంగా చెరుకు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత ఆశయాలను ఏర్పరచుకుని వాటి సాధనకు కష్టపడాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాఖీలు కట్టిన విద్యార్థినులకు చాక్లెట్లు, చిరు బహుమతులు అందజేసి అభినందించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాయవాది శివకుమార్ గౌడ్ కు రాఖీలు కట్టిన స్కూల్ విద్యార్థినులు

Article Image

​​విద్యార్థులకు బహుమతుల పంపిణీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున హైస్కూల్ విద్యార్థినులు రాఖీ పండగ సందర్భంగా ప్రముఖ న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ కు ఆయన స్వగృహంలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ​ఈ సందర్భంగా చెరుకు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత ఆశయాలను ఏర్పరచుకుని వాటి సాధనకు కష్టపడాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాఖీలు కట్టిన విద్యార్థినులకు చాక్లెట్లు, చిరు బహుమతులు అందజేసి అభినందించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News