Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:06 PM

ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక
28-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ: ఇంద్రసేనారెడ్డి

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు నియోజకవర్గంలో సోదరభావాన్ని చాటే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, చౌటుప్పల్-నారాయణపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతుల నివాసంలో ఈ వేడుకలను అభిమాన వాతావరణంలో నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక... ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, వారు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి దంపతులు మాట్లాడుతూ.. "రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, పవిత్రమైన అనుబంధానికి ప్రతీక. మా చెల్లెలు మౌనిక స్వయంగా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది" అని పేర్కొన్నారు. మౌనిక మాట్లాడుతూ.. అన్నావదినల ఆశీస్సులు, మద్దతు తమకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

Article Image

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ: ఇంద్రసేనారెడ్డి

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు నియోజకవర్గంలో సోదరభావాన్ని చాటే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, చౌటుప్పల్-నారాయణపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతుల నివాసంలో ఈ వేడుకలను అభిమాన వాతావరణంలో నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక... ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, వారు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి దంపతులు మాట్లాడుతూ.. "రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, పవిత్రమైన అనుబంధానికి ప్రతీక. మా చెల్లెలు మౌనిక స్వయంగా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది" అని పేర్కొన్నారు. మౌనిక మాట్లాడుతూ.. అన్నావదినల ఆశీస్సులు, మద్దతు తమకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News