Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 08:37 AM

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ బంధం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ బంధం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ బంధం
29-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య దంపతులకు రాఖీ కట్టిన లక్ష్మమ్మ.


వెలిమినేడు: రాఖీ పౌర్ణమి సందర్భంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో అన్నాచెల్లెళ్ల ఆత్మీయతను చాటే వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య, ఆయన సతీమణికి వారి చెల్లెలు లక్ష్మమ్మ రాఖీ కట్టి, మిఠాయిలు తినిపించారు. అన్నావదినలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గోలి కిష్టయ్య మాట్లాడుతూ.. తన చెల్లెలు లక్ష్మమ్మ స్వయంగా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.లక్ష్మమ్మ మాట్లాడుతూ.. అన్నావదినల ఆశీస్సులు, ఆప్యాయత, మద్దతు ఎల్లప్పుడూ తమకు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే రాఖీ పౌర్ణమి వేడుకలు ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Sthanikam

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ బంధం

Article Image

రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య దంపతులకు రాఖీ కట్టిన లక్ష్మమ్మ.


వెలిమినేడు: రాఖీ పౌర్ణమి సందర్భంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో అన్నాచెల్లెళ్ల ఆత్మీయతను చాటే వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య, ఆయన సతీమణికి వారి చెల్లెలు లక్ష్మమ్మ రాఖీ కట్టి, మిఠాయిలు తినిపించారు. అన్నావదినలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గోలి కిష్టయ్య మాట్లాడుతూ.. తన చెల్లెలు లక్ష్మమ్మ స్వయంగా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.లక్ష్మమ్మ మాట్లాడుతూ.. అన్నావదినల ఆశీస్సులు, ఆప్యాయత, మద్దతు ఎల్లప్పుడూ తమకు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే రాఖీ పౌర్ణమి వేడుకలు ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News