వలిగొండ: మండలంలోని కాంచనపల్లి గ్రామానికి చెందిన వివాహిత, ఎంఎల్హెచ్పీ కొలిచిలిమి అశ్విని (27) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అశ్విని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ పీహెచ్సీ పరిధిలోని తంగడపల్లిలో ఎంఎల్హెచ్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త మహేశ్ ఆర్టీవో ఏజెంట్గా పనిచేస్తున్నారు.
అశ్విని మృతికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి