Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 05:25 AM

ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్

ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్

ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్
30-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండలో ప్రతిభకు పదును.. మహిళా క్రికెటర్ల ఎంపిక.


నల్గొండ పట్టణంలోని మేకల అభినయ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్ ప్రక్రియ శనివారం నిర్వహించారు. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ ఆన్ ఉద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన మహిళా క్రికెటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఉత్సాహంగా పోటీపడ్డారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆటతీరును పరిశీలించిన సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రతిభావంతులైన క్రీడాకారిణులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ కమిటీ హెడ్ సునీత ఆనంద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడ్మిన్ ఫణీంద్ర, ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ కమిటీ సభ్యురాలు అన్న మరియ, వాలంటీర్ శ్రావణి పాల్గొన్నారు.సెలక్షన్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణుల పేర్లను తదుపరి ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.


Sthanikam

ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్

Article Image

నల్గొండలో ప్రతిభకు పదును.. మహిళా క్రికెటర్ల ఎంపిక.


నల్గొండ పట్టణంలోని మేకల అభినయ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్ ప్రక్రియ శనివారం నిర్వహించారు. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ ఆన్ ఉద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన మహిళా క్రికెటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఉత్సాహంగా పోటీపడ్డారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆటతీరును పరిశీలించిన సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రతిభావంతులైన క్రీడాకారిణులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ కమిటీ హెడ్ సునీత ఆనంద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడ్మిన్ ఫణీంద్ర, ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ కమిటీ సభ్యురాలు అన్న మరియ, వాలంటీర్ శ్రావణి పాల్గొన్నారు.సెలక్షన్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణుల పేర్లను తదుపరి ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News