నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి హఠాత్తుగా మృతి చెందడంతో సీనియర్ జర్నలిస్టు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. షేక్ జలీల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, స్నేహితులు, బంధువులు పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
PRINT TIME: August 30, 2026 09:29 AM
రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి సీనియర్ జర్నలిస్టు పరామర్శ
రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి సీనియర్ జర్నలిస్టు పరామర్శ
30-08-2026
33 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి హఠాత్తుగా మృతి చెందడంతో సీనియర్ జర్నలిస్టు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. షేక్ జలీల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, స్నేహితులు, బంధువులు పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి