Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 09:54 AM

చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక

చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక

చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
30-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ఎన్నికయ్యారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అడిషనల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ​ఈ సందర్భంగా మన్మథ కుమార్ మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ అధికారుల సంఘం సభ్యులతో నిరంతరం సమన్వయం పాటిస్తూ, శాఖ సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఐ మన్మథ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ఎన్నికయ్యారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అడిషనల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ​ఈ సందర్భంగా మన్మథ కుమార్ మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ అధికారుల సంఘం సభ్యులతో నిరంతరం సమన్వయం పాటిస్తూ, శాఖ సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఐ మన్మథ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News